జనసేన శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సభ్యులకు విందు ఏర్పాటుచేశారు. ప్రతి ...
‘మనోజ్‌.. శ్రీనివాస్‌.. సందీప్‌.. ఎక్కడున్నారు. మనోజ్‌.. వినిపిస్తోందా.. అంటూ పదేపదే బిగ్గరగా అరుస్తూ.. రక్షక దళాల అన్వేషణ.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆధునిక జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద. దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అనుకోని అనారోగ్యం, ప్రమాదం, ...
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద నుంచి ‘ఈనాడు’  ప్రత్యేక ప్రతినిధి: సొరంగంలోకి వెళ్లి నీటిని తొలగించడం పెద్ద సవాల్‌గా మారగా..
కండలు పెంచడానికి, బరువు తగ్గడానికి ఎప్పుడూ వ్యాయామాలంటూ సమయం వృథా చేసుకోకపోతే చదువుకోవడమో, ఇంకేదైనా పనికొచ్చే పనో చేయొచ్చు ...
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో హైదరాబాద్‌ విజయనగర్‌కాలనీలోని పాదబాటలను రెండేళ్ల క్రితం ‘ఫుడ్‌ జోన్‌’గా ...
మ్యాన్‌హోల్‌ నిండినా.. మురుగునీటిలో హానికర వాయువులు ఉన్నా.. గుర్తించి సమాచారాన్ని అందించే పరికరాన్ని ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల బృందం రూపొందించింది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9 వరకు బ్యాక్‌లాగ్‌ ఖాళీల ...
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలోని 16 కేంద్రాల్లో జరిగిన గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజులుగా అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చే ...
ఇంటర్మీడియట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధనకు అనుమతులున్నాయని విద్యార్థులను చేర్చుకున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఫేక్‌ హాల్‌టికెట్లు జారీ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు.