అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు.
నిండా 16 ఏళ్లు లేవు.. నాలుగేళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఓ బాలిక వెంటపడ్డాడు. బాలిక తిరస్కరించడంతో ఆమె తండ్రి వద్దకు ...
నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త పెళ్లి చేసుకుంటానని మోసానికి పాల్పడటంతో విజయలక్ష్మికి ఏడుసార్లు అబార్షన్‌ జరిగిందని, కావున ...
స్టాక్‌ ట్రేడింగ్‌.. డిజిటల్‌ అరెస్టుల పేరిట రూ.కోట్లు కొట్టేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూపంలో ప్రజల డబ్బు ...
‘మనోజ్‌.. శ్రీనివాస్‌.. సందీప్‌.. ఎక్కడున్నారు. మనోజ్‌.. వినిపిస్తోందా.. అంటూ పదేపదే బిగ్గరగా అరుస్తూ.. రక్షక దళాల అన్వేషణ.
మావోయిస్టుల కంచుకోట...మడవి హిడ్మా సొంత గ్రామమైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో తొలిసారి పోలింగ్‌ ...
సెమీఫైనల్‌పై కన్నేసిన న్యూజిలాండ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో సోమవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన కివీస్‌.. రెట్టించిన విశ్వాసంతో ఉంది.
ఈనాడు, నల్గొండ: న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణవిమాన గోపురం ఆవిష్కరణ క్రతువు ...
ఆధునిక జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైన సంపద. దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అనుకోని అనారోగ్యం, ప్రమాదం, ...