ఈనాడు, అమరావతి: ‘‘వైకాపా సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో ...
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 13న పాలిసెట్‌-2025ను ...
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 175 పరీక్ష కేంద్రాల్ని ...
సొరంగంలో ప్రమాద తీవ్రత భయంకరంగా ఉందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
వచ్చే నెలలో రాష్ట్ర బడ్జెట్‌ (2025-26) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారీగా నిధులు కేటాయించాలని అన్ని ప్రభుత్వశాఖలు ఆర్థికశాఖకు ...
భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా నిలుస్తోందని భారాస కార్యనిర్వాహక ...
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా తవ్వుతున్న సొరంగాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొండలు, గుట్టలను తొలచి, భూగర్భంలో ...
శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ...
జనసేన శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సభ్యులకు విందు ఏర్పాటుచేశారు. ప్రతి ...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
‘మనోజ్‌.. శ్రీనివాస్‌.. సందీప్‌.. ఎక్కడున్నారు. మనోజ్‌.. వినిపిస్తోందా.. అంటూ పదేపదే బిగ్గరగా అరుస్తూ.. రక్షక దళాల అన్వేషణ.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద నుంచి ‘ఈనాడు’  ప్రత్యేక ప్రతినిధి: సొరంగంలోకి వెళ్లి నీటిని తొలగించడం పెద్ద సవాల్‌గా మారగా..