అహ్మదాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశాలు జరగనున్నాయి.
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో దివ్య ...
మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ప్రత్యక్ష వాణిజ్యాన్ని పునఃప్రారంభించాయి.
ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi)ని ఆప్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ...
ఏపీ వ్యాప్తంగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో జరుగుతున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు ఓ ...
మరికొద్ది సేపట్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు ...
Aadit Palicha | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో (Zepto) రోజువారీ ఆర్డర్లు సంఖ్యలో రాణిస్తోంది. కేఫ్‌ ...
భారత్‌ - పాక్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు పిచ్‌ సిద్ధమైంది. ఇది సీమర్లకు కొంత అనుకూలంగా ఉండొచ్చని రికార్డులు చెబుతున్నాయి.
OpenAI | ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ ఆధారిత మోడల్‌ చాట్‌జీపీటీ సేవలు అందించే సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) కీలక నిర్ణయం ...
ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ తొలి పేపర్‌ ...
Mann Ki Baat: మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.