అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పీహెచ్సీలోని వైద్యుల సౌకర్యార్థం తలపెట్టిన నివాస భవనమిది. రూ.కోటి ఐటీడీఏ నిధులతో 2018లో ...
నాడు వైకాపా జమానాలో ఏ రోడ్డు చూసినా.. గుంతలే. అడుగేస్తే మడుగులోకే. ముందుకెళ్లలేక.. ఎటూ కదల్లేక.. కుయ్యోమొర్రో అంటూ ఆపసోపాలు ...
సామూహిక వివాహాలు జరిపిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు చొప్పున వసూలుచేసిన ఓ సంస్థ తీరా ముహూర్త సమయానికి పత్తా లేకుండా ...
నిండా 16 ఏళ్లు లేవు.. నాలుగేళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఓ బాలిక వెంటపడ్డాడు. బాలిక తిరస్కరించడంతో ఆమె తండ్రి వద్దకు ...
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండల నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ ఆదివారం దిల్లీలో కేంద్ర ...
అవిభాజ్య శివసేనలో ‘మెర్సిడెజ్’ కారు బహుమతిగా ఇచ్చిన వారికే పదవులు దక్కేవంటూ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్ నీలం ...
దేశంలో కొందరు నాయకులు మత సాంస్కృతిక సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం పేర్కొన్నారు.
కాథలిక్ చర్చికి నాయకత్వం వహించే పోప్ మరణించినా.. రాజీనామా చేసినా తదుపరి పోప్ ఎన్నికకు సంబంధించి వాటికన్లో స్పష్టమైన ...
ఇప్పటి వరకూ 62 కోట్ల మంది మహా కుంభమేళాలో పాల్గొన్నారని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రకటించారు.
బెంగళూరులో ‘ఏరో ఇండియా’ పేరుతో రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలపై రెండేళ్లకోసారి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన జరుగుతుంది.
మాజీ ముఖ్యమంత్రి, కాల్కాజీ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆతిశీ దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎంపికయ్యారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై మళ్లీ నీలినీడలు అలముకుంటున్నాయి. హమాస్ గురువారం ఆరుగురు బందీలను విడుదల చేసింది.
当前正在显示可能无法访问的结果。
隐藏无法访问的结果